ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: టీడీపీ బ్రాహ్మణ నేతల మధ్య ముసలం

ABN, First Publish Date - 2021-10-12T18:35:47+05:30

జిల్లాలోని టీడీపీ బ్రాహ్మణ నేతల మధ్య ముసలం నెలకొంది. ఈ నెల 16న టీడీపీ ఆఫీస్‌లో ఆనంద సూర్య ఆమరణ నిరహార దీక్షకు ప్రకటన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని టీడీపీ బ్రాహ్మణ నేతల మధ్య ముసలం నెలకొంది. ఈ నెల 16న టీడీపీ ఆఫీస్‌లో ఆనంద సూర్య ఆమరణ నిరహార దీక్షకు ప్రకటన చేశారు. తెలంగాణకు చెందిన ఆనంద సూర్యను  ఏపీ టీడీపీ బ్రాహ్మణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆనంద్ సూర్యకు వ్యతిరేకంగా టీడీపీ ఆఫీస్ ఎదుట బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్షకు ప్రకటన చేశారు. టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌గా ఆనంద సూర్య పని చేశారు. ఈ నెల 16న ఇరు వర్గాలు దీక్షలకు ప్రకటన వెలువడింది. 

Updated Date - 2021-10-12T18:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising