ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనకదుర్గమ్మకు కానుకగా 108 బంగారు పూలు

ABN, First Publish Date - 2021-07-24T06:54:06+05:30

గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఎం.ఘనశ్యామాచా ర్యులు, ఎం.రంగాదేవి దంపతులు రూ. 2.5 లక్షలతో ప్రత్యేకంగా తయారు చేయించిన 52.1 గ్రాముల బరువున్న 108 బంగారు పూలను దుర్గమ్మకు కానుకగా అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఎం.ఘనశ్యామాచా ర్యులు, ఎం.రంగాదేవి దంపతులు రూ. 2.5 లక్షలతో ప్రత్యేకంగా తయారు చేయించిన 52.1 గ్రాముల బరువున్న 108 బంగారు పూలను దుర్గమ్మకు కానుకగా అందజేశారు. దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడులకు వాటిని అందజేశారు. రూ. 2 లక్షల 50 వేలతో ఈ బంగారు పూలను తయారు చేయించినట్టు తెలిపారు. 

Updated Date - 2021-07-24T06:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising