ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ నివేశన స్థలాలివ్వాలి

ABN, First Publish Date - 2021-01-21T06:18:26+05:30

అర్హులందరికీ నివేశ స్థలాలు కేటాయించాలని ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ మాగంటి వెంకట రామారావు డిమాండ్‌ చేశారు.

పరిటాలలో ఆందోళన చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిటాల-2 సచివాలయం వద్ద మహిళల ఆందోళన

కంచికచర్ల రూరల్‌, జనవరి 20 : అర్హులందరికీ నివేశ స్థలాలు కేటాయించాలని ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ మాగంటి వెంకట రామారావు డిమాండ్‌ చేశారు.  అర్హత ఉన్నా ఇళ్ల స్థలాలు మంజూరు కాకపోవటాన్ని నిరసిస్తూ పరిటాల-2 సచివాలయం వద్ద ముస్లిం మహిళలు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, పార్టీలకతీతంగా స్థలాలు అందిస్తామని సీఎం జగన్‌  చెబుతుంటే స్థానిక నాయకులు మాత్రం అవన్నీ చూసే స్థలాలు మంజూరు చేస్తున్నారన్నారు. అర్హత ఉన్న వారికి కాకుండా గతంలో స్థలాలు వచ్చిన వారికి,  ప్రభుత్వం అందించిన స్థలాలు విక్రయించుకున్న వారికి కూడా స్థలాలు మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు.  


 


Updated Date - 2021-01-21T06:18:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising