ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాధారణ రోగులెవరో.. కరోనా బాధితులెవరో..

ABN, First Publish Date - 2021-04-17T05:15:37+05:30

సాధారణ రోగులెవరో.. కరోనా బాధితులెవరో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీజీహెచ్‌ ఓపీ విభాగం వద్ద కిటకిట 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. ఒక బ్లాక్‌లో కరోనా బాధితులకు, మరో బ్లాక్‌లో సాధారణ రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. కొవిడ్‌ బాధితులకు, సాధారణ రోగులకు విడివిడిగా ఓపీ విభాగాలను ఏర్పాటుచేసినా జిల్లావ్యాప్తంగా వస్తున్న రోగులకు ఆ విషయం తెలియక అందరూ ఎదురుగా కనిపిస్తున్న ఓపీ వద్దకే వెళ్తున్నారు. ఉదయమే భారీసంఖ్యలో బారులు తీరుతున్న రోగులతో ఓపీ విభాగం కిటకిటలాడుతోంది. దీంతో సాధారణ రోగులెవరో, కరోనా బాధితులెవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకరినొకరు తోసుకుంటూ ఓపీ చీటీల కోసం ఎగబడుతుండటంతో వైరస్‌ తేలిగ్గా వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2021-04-17T05:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising