ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో.. కరోనాతో నలుగురి మృతి

ABN, First Publish Date - 2021-06-16T14:07:50+05:30

జిల్లాలో కరోనాతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా 463 మందికి వైరస్


విజయవాడ: జిల్లాలో కరోనాతో మరో నలుగురు పాజిటివ్ బాధితులు మంగళవారం మరణించారు. గడచిన 24 గంటల్లో 6376మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా వారిలో 463మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 79, విజయవాడ గ్రామీణ డివిజన్‌లో 104, నూజివీడు డివిజన్‌లో 170, మచిలీపట్నం డివిజన్‌లో 63, గుడివాడ డివిజన్‌లో 45 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఇతర జిల్లాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్‌గా తేలింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య అధికారికంగా 1041కి పెరిగింది. మొత్తం పాజిటివ్ కేసులు 96316కు చేరుకున్నాయి. వీరిలో ఇప్పటి వరకు 89024మంది వ్యాధి నుంచి కోలుకుని తమ ఇళ్లకు చేరుకోగా.. ఇంకా 6251మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-06-16T14:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising