ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు

ABN, First Publish Date - 2021-02-01T06:39:36+05:30

ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు

నున్న ఫ్లాగ్‌ మార్చ్‌లో షేక్‌ షాను
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ రూరల్‌, జనవరి 31 : గ్రామాల్లో ప్రశాంత వాతా వరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నార్త్‌ జోన్‌ ఏసీపీ షేక్‌ షాను హెచ్చరించారు. ఆదివారం నున్న, పాత పాడు గ్రామాల్లో నున్న రూరల్‌ పోలీసు సిబ్బందితో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవటానికి అందరూ సహకరించాలని కోరారు. సీఐ ఎం. ప్రభాకర్‌, ఎస్సైలు రాజు, హైమావతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-01T06:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising