ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్రాంతి పండుగకు నోచుకోని పేదలు

ABN, First Publish Date - 2021-01-14T06:51:09+05:30

వైసీప ప్రభుత్వ విధానాలతో ధరలు పెరిగి, నష్టపోయిన పంటలకు పరిహారం అందక పేద, మధ్య తరగతి వర్గాలు, రైతులు సంక్రాంతి పండుగకు దూరమయ్యారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు

మచిలీపట్నం టౌన్‌, జనవరి 13 : వైసీప ప్రభుత్వ విధానాలతో ధరలు పెరిగి, నష్టపోయిన పంటలకు పరిహారం అందక పేద, మధ్య తరగతి వర్గాలు, రైతులు సంక్రాంతి పండుగకు దూరమయ్యారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు.  తన కార్యాలయంలో  బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ హయాంలో పేదలకు సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ కానుకలు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వీటిని రద్దు చేయడం వలన పేదలు ఈ ఏడాది సంక్రాంతి నాడు పస్తులు పడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేషన్‌ సరుకుల ధరలు కూడా పెంచడం దురదృష్టకరమన్నారు.  కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. టీడీపీ నాయకులు పి.వి. ఫణికుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T06:51:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising