ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులు చోద్యం చూస్తున్నారా?

ABN, First Publish Date - 2021-10-21T06:48:13+05:30

పోలీసులు చోద్యం చూస్తున్నారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎంపీ కొనకళ్ల ఫైర్‌

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర బంద్‌ పిలుపు మేరకు బుధవారం పోలీసులు ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ గృహ నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయలేరన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. కాగా, బంద్‌ నేపథ్యంలో మచిలీపట్నం చేరుకునే నలువైపులా కూడళ్లలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-10-21T06:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising