ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతిపై విచారణ

ABN, First Publish Date - 2021-03-06T06:51:54+05:30

ఎస్సీ, ఎస్టీ రైతులకు విద్యుత్‌ కనెక్షన్స్‌ ఇచ్చేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటులో జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ అధికారులు విచారణ కొనసాగుతోందని, నివేదిక అందగానే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఎం.శివప్రాసాద్‌రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శివప్రసాద్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శివప్రసాద్‌ రెడ్డి  

విస్సన్నపేట, మార్చి 5: ఎస్సీ, ఎస్టీ రైతులకు విద్యుత్‌ కనెక్షన్స్‌ ఇచ్చేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటులో జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ అధికారులు విచారణ కొనసాగుతోందని, నివేదిక అందగానే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఎం.శివప్రాసాద్‌రెడ్డి అన్నారు. విస్సన్నపేట విద్యుత్‌ ఏడీ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ఆయనతో పాటు ఎనర్జీశాఖ డీఈ విజయకుమారిలు సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలతో సహా అన్ని విద్యుత్‌ బకాయిలు వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడీ అశోక్‌కుమార్‌, నూజివీడు డీఈ  ప్రసాద్‌, విస్సన్నపేట, చాట్రాయి, రెడ్డిగూడెం మండలాల ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-06T06:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising