ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా ఉపాధి పనులుండాలి

ABN, First Publish Date - 2021-12-09T06:32:34+05:30

ఉపాధిహామీ పథకం కింద చేపట్టే ప్రతీ పని ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని రాష్ట్ర వాటర్‌ షెడ్‌ డైరెక్టర్‌ పి.వి.ఆర్‌.ఎం.రెడ్డి, శానిటేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ భవానీలు అన్నారు.

చెక్‌డ్యామ్‌ వద్ద పనులు పరిశీలిస్తున్న అధికారుల బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరులపాడు, డిసెంబరు 8 : ఉపాధిహామీ పథకం కింద చేపట్టే ప్రతీ పని ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని రాష్ట్ర వాటర్‌ షెడ్‌ డైరెక్టర్‌ పి.వి.ఆర్‌.ఎం.రెడ్డి, శానిటేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ భవానీలు అన్నారు.  జగన్నాథపురం, గోకరాజుపల్లిల్లో 2020-21 సంవత్సరానికి ఉపాధిహామీ కింద చేపట్టిన పంటకాల్వల్లో పూడికతీత, మొక్కలపెంపకం, చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా డైరెక్టర్‌ సూర్యనారాయణ, ఏపీడీ శ్రీనివాసరావు, ఎంపీడీవో రామకృష్ణ నాయక్‌, ఏపీవో జనార్థన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-09T06:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising