ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీ సర్వేతో రికార్డుల క్రమబద్ధీకరణ

ABN, First Publish Date - 2021-01-24T05:55:40+05:30

రీ సర్వేతో రికార్డుల క్రమబద్ధీకరణ

డ్రోన్‌ సర్వేను ప్రారంభిస్తున్న ప్రతిష్టా మాంగైన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు రూరల్‌, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూములను రీ సర్వే చేసి, రైతులకు సమస్యలు రాకుండా రికార్డులను క్రమబద్ధీకరిస్తుందని నూజివీడు సబ్‌కలెక్టర్‌ ప్రతిష్టా మాంగైన్‌ అన్నారు. మర్రిబంధంలో సర్వే ఆఫ్‌ ఇండియా డ్రోన్‌ రీ సర్వేను శనివారం ఆమె ప్రారంభించారు. తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, ఎంపీడీవో జి.రాణి పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-24T05:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising