ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

ABN, First Publish Date - 2021-05-14T05:44:12+05:30

ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

ధర్నా చేస్తున్న రైతు, కౌలు రైతు సంఘాల ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంపలగూడెం, మే 13: మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం అధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతు, కౌలు రైతు సంఘం ప్రతినిధులు గువ్వల సీతారామిరెడ్డి, గుంటుపల్లి వీరభద్రం, ఎం.వెంకటరెడ్డి, ఎం.కుటుంబరావు, బండి వీరబాబు, గాదె మోహన్‌రెడ్డి, రేగళ్ల కోటిరెడ్డి పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-05-14T05:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising