ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెండి సింహాల కేసు దర్యాప్తు అధికారులకు రివార్డు

ABN, First Publish Date - 2021-03-03T06:37:40+05:30

కనకదుర్గమ్మ ఆలయం మహామండపం వద్ద ఉత్సవమూర్తుల రథానికి ఉన్న మూడు వెండి సింహాల ప్రతిమల చోరీ కేసును చేధించిన అధికారులకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం రివార్డును అందజేశారు.

పోలీసులను అభినందిస్తున్న డీజీపీ సవాంగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మార్చి 2(ఆంధ్రజ్యోతి): కనకదుర్గమ్మ ఆలయం మహామండపం వద్ద ఉత్సవమూర్తుల రథానికి ఉన్న మూడు వెండి సింహాల ప్రతిమల చోరీ కేసును చేధించిన అధికారులకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం రివార్డును అందజేశారు. పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు, డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌, ఏసీపీ హనుమంతరావు, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం క్రైం ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాసరావు, హెడ్‌కానిస్టేబుల్‌ కె.శ్రీనివాసరావులను మంగళగిరిలో డీజీపీ కార్యాలయంలో అభినందించి, వారికి రివార్డులు అందజేశారు. 



Updated Date - 2021-03-03T06:37:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising