ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఖజానా ఖాళీచేసిన సర్కార్: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-11-30T17:48:02+05:30

దేవినేని ఉమ మహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగ తీవ్ర విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఖజానా ఖాళీ చేసిందని, నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా రూ. 400 కోట్లు స్వాహా చేసిందని విమర్శించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎస్ఎఫ్ఎస్సీకి మళ్లించిందని ఆరోపించారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సీఎం తన పాలనా వైఫల్యానికి విద్యార్థుల భవిష్యత్తు బలిచేస్తారా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2021-11-30T17:48:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising