ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం టన్నెల్ లైనింగ్ పనుల్లో నిర్లక్ష్యం: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-10-31T16:43:35+05:30

టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం బహుళార్థక ప్రాజెక్టును ఎత్తిపోతల ప్రాజెక్టుగా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ డ్రామాలాడారని, టన్నెల్ లైనింగ్ పనుల్లో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. నిర్వాసితులకిచ్చిన హామీలు గాలికొదిలేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 29 నెలలలవుతోందని, ప్రాజెక్టులో ఎంత శాతం పనిచేశారు?.. పునరావాసం కోసం ఎంత ఖర్చుపెట్టారని దేవినేని ఉమ నిలదీశారు. 

Updated Date - 2021-10-31T16:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising