ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధ్వంసాలపై నోరు మెదపరేం : దేవినేని ఉమా

ABN, First Publish Date - 2021-01-09T06:05:16+05:30

విధ్వంసాలపై నోరు మెదపరేం : దేవినేని ఉమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాధరపురం, జనవరి 8 : రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలపై ఫేక్‌ ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 140 సంఘటనలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలపై సీఎం స్పందన ఎలా ఉంటుందోనని ఐదుకోట్ల మంది ప్రజలు ఎదురుచూశారని, మంత్రి బొత్స సత్యనారాయణతో చిలక పలుకులు పలికించారని విమర్శించారు. సీఎం పంచె కడితే పరమాత్ముడవలేరని, ఆయన అసమర్థ వైఖరి వల్ల ప్రభుత్వ వ్యవస్థలకు, యంత్రాంగానికి పక్షవాతం వచ్చిందన్నారు. జగన్‌ బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని ఇంతవరకు పట్టుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

Updated Date - 2021-01-09T06:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising