ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్యలు తీసుకునే ధైర్యముందా..

ABN, First Publish Date - 2021-08-19T06:00:48+05:30

చర్యలు తీసుకునే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్విట్టర్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దేవినేని ఉమా


మైలవరం: ‘కొండపల్లి రిజర్వు ఫారెస్టును కొల్లగొట్టారు. పోలవరం కాలువ మట్టిని మింగేశారు. నైనవరం అడవులను దోచేస్తున్నారు. మైలవరం సహా రాష్ట్రంలో ఇసుక, మద్యంతో పాటు కాదేది మా దోపిడీకి అడ్డం అంటూ కొండలు, గుట్టలు, అడవులను కొల్లగొడుతున్న మీ ప్రజాప్రతినిధుల దోపిడీపై చర్యలు తీసుకునే ధైర్యముందా..’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బుధవారం సీఎం జగన్‌ను ట్విట్టర్‌లో ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-19T06:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising