ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు : డీఈవో

ABN, First Publish Date - 2021-04-21T06:55:28+05:30

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 1వ తరగతి నుంచి 9వతరగతి లోపు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఈవో తెహారా సుల్తానా హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 20 : ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 1వ తరగతి నుంచి 9వతరగతి లోపు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఈవో తెహారా సుల్తానా హెచ్చరించారు. మంగళవారం ఆమె బందరులో మీడియాతో మాట్లాడారు. తరగతులు నిర్వహించే పాఠశాలల గుర్తింపు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

టీపీటీ, హెచ్‌పీటీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

  తెలుగు పండిట్‌, హిందీ పండిట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌లను సంబంధిత వెబ్‌ సైట్‌నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని డీఈవో తహెరా సుల్తానా తెలిపారు. టీపీటీ,  హెచ్‌పీటీ విద్యార్థులకు ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 

Updated Date - 2021-04-21T06:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising