ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ పరిమి హనుమంతరావు మృతి

ABN, First Publish Date - 2021-10-23T05:13:18+05:30

ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ పరిమి హనుమంతరావు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకాపురం, అక్టోబరు 22 : నిడమానూరు గ్రామ మాజీ సర్పంచ్‌, గొల్లపూడి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌-విజయవాడ చైర్మన్‌ పరిమి హనుమంతరావు శుక్రవారం తెల్లవారుజామున నిడమానూరులోని ఆయన నివాసంలో మృతిచెందారు. హనుమంతరావు 1942, మార్చి 15న జన్మించారు. విజయవాడ పరిసర ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 2007వ సంవత్సరంలో పీహెచ్‌ఆర్‌ ఇన్వెంట్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీని స్థాపించి, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సొసైటీ వారి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ను నిడమానూరులో ఏర్పాటు చేశారు. నిడమానూరు గ్రామ ప్రజలు, విజయవాడలోని వివిధ పాఠశాలల ప్రతినిధులు, బంధువులు, మిత్రులు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ బోధన, బోధనేతర సిబ్బంది హనుమంతరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుమారులు పరిమి నరేంద్రబాబు, కోటేశ్వరరావు, కుమార్తె ఉషారాణిని పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు సెలవు ప్రకటించారు. 

Updated Date - 2021-10-23T05:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising