ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట మహిషాసురమర్దినికి రూ.17.5 లక్షల విలువైన బంగారు కిరీటం

ABN, First Publish Date - 2021-10-15T06:57:13+05:30

కోట మహిషాసురమర్దినికి రూ.17.5 లక్షల విలువైన బంగారు కిరీటం

బంగారు కిరీటాన్ని చూపుతున్న చిన్నం రామకోటయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు టౌన్‌, అక్టోబరు 14: నూజివీడు కోట మహిషాసురమర్దిని అమ్మవారికి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బంగారు కిరీటాన్ని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు చిన్నం రామకోటయ్య తయారు చేయించారు. రూ.17 లక్షల 50 వేలతో 345 గ్రాముల బంగారంతో ఈ కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన చెప్పారు. విజయదశమి రోజున అమ్మవారికి బహూకరిస్తామని రామకోటయ్య దంపతులు తెలిపారు. 


Updated Date - 2021-10-15T06:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising