ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలి: Ramakrishna

ABN, First Publish Date - 2021-11-12T17:46:24+05:30

రాష్ట్రంలో ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టడానికి సంకోచాలు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులకు 7 డీఏలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామన్న మాట తప్పారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని రామకృష్ణ అన్నారు. 

Updated Date - 2021-11-12T17:46:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising