ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చి 5న రాష్ట్ర బంద్‌కు సీపీఐ మద్దతు: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-02-27T13:34:47+05:30

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సీపీఐ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సీపీఐ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు.  విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన తరుణమిది అని తెలిపారు. కేంద్రం మెడలు వంచేందుకు ఆంధ్రులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏపీకి బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని, కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అన్ని రాజకీయ పక్షాలు, వర్తక, వాణిజ్య, ప్రజాసంఘాలు, అన్ని వర్గాల ప్రజలు మార్చి 5 బంద్‌ను జయప్రదం చేయవలసిందిగా  రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-02-27T13:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising