ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-05-12T17:06:48+05:30

రాష్ట్రంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ లోపంతో 31 మంది వరకు చనిపోగా 11 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెబుతోందని మండిపడ్డారు. అనంతపురం, విజయనగరం, కదిరి, కర్నూలు, హిందూపురం, అమలాపురంలో ఆక్సిజన్ కొరత కారణంగా మృతి చెందిన కరోనా రోగుల కుటుంబాలకు కూడా రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషీయా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఆక్సిజన్ సరఫరా లోపంతో జరిగిన మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని రామకృష్ణ అన్నారు.

Updated Date - 2021-05-12T17:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising