APకి చేరుకున్న మరికొన్ని వ్యాక్సిన్ డోసులు
ABN, First Publish Date - 2021-08-19T15:26:41+05:30
రాష్ట్రానికి మరో 2.88లక్షలు వ్యాక్సిన్ డోసులు వచ్చి చేరాయి.
విజయవాడ: రాష్ట్రానికి మరో 2.88లక్షలు వ్యాక్సిన్ డోసులు వచ్చి చేరాయి. గురువారం ఉదయం 24 బాక్స్లలో సుమారుగా 2,88,000(రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల) కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాటిని గన్నవరం స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్కు తరలించి, అక్కడి నుంచి 13 జిల్లాల ప్రైమరీ హెల్త్ సెంటర్లకు సరఫరా చేయనున్నారు.
Updated Date - 2021-08-19T15:26:41+05:30 IST