ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు మృతి.. 148 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-08-25T06:31:38+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 148 మందికి వైరస్‌ సోకింది. మరో ముగ్గురు బాధితులు మంగళవారం మరణించారు. వీటితో కలిపి జిల్లాలో మరణాల సంఖ్య అధికారికంగా 1,287 కి చేరింది. మొత్తం పాజిటివ్‌ కేసులు 1,12,764కి చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,09,329 మంది కోలుకున్నారు. ఇంకా 2,148 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-08-25T06:31:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising