ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

47కేసులు.. ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-08-17T06:08:22+05:30

జిల్లాలో కరోనా బారినపడి సోమవారం మరో ఇద్దరు బాధితులు మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా బారినపడి సోమవారం మరో ఇద్దరు బాధితులు మరణించారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 47 మంది వైరస్‌ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,11,744కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య అధికారికంగా 1,264కు చేరింది. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,07,807 మంది కోలుకున్నారు. ఇంకా 2,673 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-08-17T06:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising