ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ముగ్గురు మృతి

ABN, First Publish Date - 2021-08-03T06:33:10+05:30

జిల్లాలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా 158 మందికి కరోనా 

విజయవాడ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. సోమవారం మరో ముగ్గురు బాధితులు మహమ్మారికి బలైపోయారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 మంది వైరస్‌ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,305కు పెరిగింది. మరణాలు అధికారికంగా 1,217కు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,05,008 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇంకా 3,080 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-08-03T06:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising