ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ముగ్గురు మృతి

ABN, First Publish Date - 2021-08-02T06:17:12+05:30

జిల్లాలో కరోనా మహమ్మారికి మరో ముగ్గురు బాధితులు ఆదివారం బలైపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా 299 మందికి కరోనా 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో కరోనా మహమ్మారికి మరో ముగ్గురు బాధితులు ఆదివారం బలైపోయారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 299 మందికి వైరస్‌ సోకింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,09,147కు పెరిగాయి. మొత్తం కరోనా మరణాలు అధికారికంగా 1,214కు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటివరకు 1,04,937 మంది కోలుకున్నారు. ఇంకా 2,996 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-08-02T06:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising