ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదుగురు మృతి

ABN, First Publish Date - 2021-07-25T06:05:42+05:30

జిల్లాలో కరోనా బారినపడిన మరో ఐదుగురు బాధితులు శనివారం మరణించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా 248 మందికి కరోనా వైరస్‌ 

విజయవాడ, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా బారినపడిన మరో ఐదుగురు బాధితులు శనివారం మరణించారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 248 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,07,070కి చేరాయి..  మొత్తం కరోనా మరణాలు అధికారికంగా 1,183కు పెరిగాయి. వైరస్‌ బారిన పడివారిలో ఇప్పటి వరకు 1,03,218 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇంకా 2,669 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

Updated Date - 2021-07-25T06:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising