ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 318 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-04-13T06:30:46+05:30

జిల్లాలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం జిల్లావ్యాప్తంగా 318 మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌  కేసుల సంఖ్య 53,135కు చేరింది. మరణాల సంఖ్య అధికారికంగా 691 వద్ద నిలకడగానే ఉంది. ఇప్పటివరకు కరోనా బారినపడిన బాధితుల్లో 49,780 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 2,664 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.   

Updated Date - 2021-04-13T06:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising