ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణాలో కొత్తగా 8 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-01-12T06:51:02+05:30

జిల్లాలో సోమవారం కరోనా కేసుల సంఖ్య తగ్గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో బాధితుడు మృతి 

21 మంది డిశ్చార్జి 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో సోమవారం కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా ఎనిమిది మందికి వైరస్‌ సోకింది. మరో పాజిటివ్‌ బాధితుడు చికిత్స పొందుతూ మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,191కి పెరిగింది. అధికారికంగా కరోనా మరణాల సంఖ్య 672కు చేరుకుంది. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 21 మంది గడచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 324 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-01-12T06:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising