ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో కుటుంబంలో ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2021-05-14T15:02:48+05:30

కొవిడ్‌ కారణంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువూరు: కొవిడ్‌ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందిన సంఘటన మండలంలోని మల్లేల గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం ఆ కుటుంబానికి చెందిన నారాయణపురపు మంగతాయారు (80) బుధవారం రాత్రి మృతిచెందగా, కొడుకు శ్రీనివాసరావు (45) ఖమ్మంలో చికిత్స పొందుతూ హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతిచెందగా మృతదేహన్ని మల్లేలకు తరలించారు. ఇంటివద్దే మృతదేహాలు ఉండటం, వారి ని ఖననం చేసేందుకు ఎవరూ లేకపోవడంతో గ్రామ మాజీ సర్పంచ్‌ కలకొండ రవికుమార్‌ పట్టణానికి చెందిన ఆదియూత్‌ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అంత్యక్రియాలు నిర్వహించారు. మృతురాలి భర్త నారాయణపురపు కనకయ్య (90) రెండు రోజుల క్రితం కొవిడ్‌తో విజయవాడలో చికిత్స పొందతూ మృతి చెందాడు. మృతుడు శ్రీనివాస్‌ కు భార్య ఇద్దరు పిల్లలు. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - 2021-05-14T15:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising