ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో కరోనాతో ఏడుగురి మృతి

ABN, First Publish Date - 2021-05-12T16:19:10+05:30

జిల్లావ్యాప్తంగా విషం చిమ్ముతున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా 948 మందికి వైరస్‌ 


ఆంధ్రజ్యోతి-విజయవాడ: జిల్లావ్యాప్తంగా విషం చిమ్ముతున్న కరోనా మహమ్మారి మంగళవారం మరో ఏడుగురు బాధితులను బలి తీసుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 948 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 71,572 కి చేరుకుంది. కొవిడ్‌ మరణాలు అధికారికంగా 825 కి పెరిగాయి. ఇంకా 9,074 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


Updated Date - 2021-05-12T16:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising