ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ సమీక్ష

ABN, First Publish Date - 2021-09-29T13:55:07+05:30

నేటి నుంచి వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నేటి నుంచి వైసీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రోజుకు 8 మంది ఎంపీలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్క ఎంపితో వన్ టు వన్ భేటీ కానున్నారు. పార్లమెంట్ పరిధిలో పరిస్థితులు, ఎమ్మెల్యేలు పనితీరుపై సీఎం ఫీడ్ బాక్ తీసుకోనున్నారు. మంత్రివర్గ మార్పులపై కూడా ఎంపీలతో జగన్ చర్చించనున్నారు.

Updated Date - 2021-09-29T13:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising