ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

ABN, First Publish Date - 2021-10-05T13:52:00+05:30

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో స్వేచ్చ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో స్వేచ్చ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న కిషోర బాలికలకు సానిటరి నాప్కిన్స్‌ను ప్రభుత్వం ఉచితంగా అందచేయనుంది.  నెలకు 10 నాప్కిన్‌లు ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయించింది. 7 తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థినిలకు ఈ కార్యక్రమం అమలుకానుంది. మెన్సురేషన్ సమయంలో బాలికల హాజరుతగ్గకుండా తీసుకునే చర్యలలో భాగంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, యూనిసెఫ్, వాష్, పి అండ్ జి, సంయుక్త సహకారంతో స్వేచ్ఛలో భాగంగా ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ విద్యాసంస్థలలో స్వేచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-10-05T13:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising