ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్సార్ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా: సీఎం జగన్

ABN, First Publish Date - 2021-07-08T18:20:19+05:30

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి 75వ జయంతి సందర్భంగా తనయుడు, ఏపీ సీఎం జగన్ ట్వీట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి 72వ జయంతి సందర్భంగా తనయుడు, ఏపీ సీఎం జగన్ ట్వీట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పాలనలో తన తండ్రి అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నాను అంటూ ట్వీట్ చేశారు.  ‘‘చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం. పోరాడే గుణమే నువు ఇచ్చిన  బలం. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా...పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..జన్మదిన శుభాకాంక్షలు నాన్నా’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-07-08T18:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising