ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో కార్పొరేటర్‌ గిరి మృతి

ABN, First Publish Date - 2021-04-22T06:43:42+05:30

మచిలీపట్నం నగరపాలక సంస్థ 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ చింతా గిరి (37) కరోనా సోకి మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 21 :మచిలీపట్నం నగరపాలక సంస్థ 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ చింతా గిరి (37) కరోనా సోకి మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు.  గిరి మృతికి  మంత్రి పేర్ని నాని, మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్‌ తంటిపూడి కవిత, టీడీపీ నాయకులు మెరుగు కాళేశ్వరరావు తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.   

Updated Date - 2021-04-22T06:43:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising