ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయాల నిధులను వాహనమిత్రకు మళ్లిస్తారా: బీజేపీ నేత

ABN, First Publish Date - 2021-06-16T18:14:28+05:30

పన్నుల పెంపును నిరసిస్తూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పన్నుల పెంపును నిరసిస్తూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసనకు దిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతి రమేష్ నాయుడు మాట్లాడుతూ సీఎం దానకర్ణుడిలా దానం చేస్తూ పన్నుల పేరుతో ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల నిధులను వాహనమిత్రకు మళ్లిస్తారా అని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నుల మోత ఏపీలో ఉందన్నారు. పన్నుల భారాలతో ఖజానా నింపుకోవడమా అని ప్రశ్నించారు. నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రమేష్ నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2021-06-16T18:14:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising