ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుబ్బయ్య మృతితో బలహీన వర్గాల గొంతు మూగబోయింది: నాగోతు

ABN, First Publish Date - 2021-01-15T17:31:35+05:30

పట్నం సుబ్బయ్య మరణంతో బలహీన వర్గాల గొంతు మూగబోయిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పట్నం సుబ్బయ్య మరణంతో బలహీన వర్గాల గొంతు మూగబోయిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.   ఆయన మంత్రిగా ,శాసనసభ్యుడుగా ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశారన్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా  ఆ పార్టీ విధానాలకు లోబడి పనిచేశారని చెప్పుకొచ్చారు. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నాగోతు రమేష్ నాయుడు కోరారు. 

Updated Date - 2021-01-15T17:31:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising