ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

ABN, First Publish Date - 2021-09-16T20:11:15+05:30

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై న్యాయంస్థానం మండిపండి. దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీని ఇవాళ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో వారు ధర్మాసనం ముందు హాజరయ్యారు. అక్టోబరు 6వ తేదీలోపు రంగులు తొలగించాలని ఆదేశిస్తూ.. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2021-09-16T20:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising