ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని అమరావతి కేసులపై ఏపీ High courtలో విచారణ

ABN, First Publish Date - 2021-11-16T19:29:05+05:30

రాజధాని అమరావతి కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అమరావతి కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్స్ తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని అమరావతికి సంబంధించి కీలక అంశాలను శ్యామ్ దివాన్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. రాజధాని అమరావతి కోసం రైతులు జీవనోపాధిని త్యాగం చేశారని.. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి కోసం వెలకట్టలేని త్యాగాలు చేశారని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. వీలైనంత త్వరగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన న్యాయబద్ధమైన హామీలు ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. భూములు ఇచ్చింది...రాష్ట్ర అభివృద్ధి కోసమని.... రాజకీయ విద్వేషంతో అమరావతిని ప్రభుత్వం ఘోస్ట్ క్యాపిటల్‌గా మార్చేసిందని హైకోర్టులో  న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. 

Updated Date - 2021-11-16T19:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising