ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు

ABN, First Publish Date - 2021-10-07T14:32:04+05:30

ఇంద్రాకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రాకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గవర్నర్ దంపతులు బిశ్వ భూషణ్ హరి చందన్, సప్రవ హరి చందన్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.  స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అలంకారం అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు తొలి పూజలో పాల్గొన్నారు.  గవర్నర్ దంపతులకు  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగు ప్రజలకు అమ్మవారి కృప, కరుణా కటాక్షాలు లభించాలని గవర్నర్ ఆకాంక్షించారు.  భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని గవర్నర్ హరి చందన్ తెలిపారు.

Updated Date - 2021-10-07T14:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising