జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా
ABN, First Publish Date - 2021-05-17T17:14:26+05:30
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ కృష్ణం రాజు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ కృష్ణం రాజు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మరోసారి గడువు కావాలంటూ జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి కోర్టు చివరి అవకాశం ఇస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.
Updated Date - 2021-05-17T17:14:26+05:30 IST