ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: నిర్మాణంలో ఉన్న భవనంలో వ్యక్తి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2021-11-27T13:32:18+05:30

కృష్ణా జిల్లా గుడివాడ శ్రీరాంపురంలో నిర్మాణ దశలో ఉన్న ఐడు అంతస్తుల భవనం పెంట్ హౌస్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ శ్రీరాంపురంలో నిర్మాణ దశలో ఉన్న ఐదు అంతస్తుల భవనం పెంట్ హౌస్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి సుమారు నెల రోజుల క్రితం మృతి చెందడంతో మృతదేహం కలేభరంగా మారినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని 1 టౌన్ సీఐ గోవిందరాజులు తెలిపారు. మృత కళేబరం ఉన్న చోటే  పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్పారు. 

Updated Date - 2021-11-27T13:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising