ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ఎన్టీఆర్ వర్శిటీ నిధుల మళ్లింపుపై ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2021-11-30T16:50:59+05:30

ఎన్టీఆర్‌ వర్శిటీ నిధుల మళ్లింపుపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎన్టీఆర్‌ వర్శిటీ నిధుల మళ్లింపుపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ వర్శిటీ రిజిస్ట్రార్‌తో ఉద్యోగ సంఘం నేతలు భేటీ అయ్యారు. రూ.400 కోట్లు వర్శిటీ నిధులు ఏపీ ఫైనాన్స్ సర్వేసెస్ కార్పొరేషన్‌కు తరలింపునకు ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. బ్యాంక్‌లలో ఉన్న ఎఫ్‌డీల బదలాయింపుకు ఆదేశాలు వచ్చాయి. ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీ కూడా నష్టపోయేలా అధికారుల చర్యలు చేపట్టారు. దీంతో వర్శిటీ పెద్దల నిర్ణయంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆందోళనలు చేసుకుంటే చేసుకోండంటూ ఉద్యోగుల పట్ల వీసీ శ్యామ్ ప్రసాద్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైస్ ఛాన్సలర్ తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-11-30T16:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising