ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ధరల వసూళ్లు సహించం

ABN, First Publish Date - 2021-05-13T06:25:16+05:30

అధిక ధరల వసూళ్లు సహించం

అంబులెన్స్‌ యజమానులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఫఅంబులెన్స్‌ యజమానులకు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీల హెచ్చరిక

 గుణదల, మే 12 : అనారోగ్యంతో బాధపడే వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో నిబంధనలు అతిక్రమించి అధిక ధరలు వసూలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీలు జి.వి.రమణమూర్తి, వి.ఎస్‌. ఎన్‌.శర్మ అంబులెన్స్‌ యజమానులను హెచ్చరించారు. కొవిడ్‌-19 సెకండ్‌వేవ్‌ ప్రభావం నగరంలో ఎక్కువగా ఉండటంతో కొవిడ్‌ పేషెంట్లను ఆసుపత్రికి తరలించే సందర్భంలో పేషెంట్ల వద్దనుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో సీపీ ఆదేశాల మేరకు అంబులెన్స్‌ యజ మానులకు బుధవారం కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు  ఏసీపీ జి.వి.రమణమూర్తి తెలిపారు.  అధికధరలు వసూలు చేస్తున్నట్లుగా తమకు ఎవరైనా సమాచారం ఇస్తే మొదట గా యజమానులు ఆ తర్వాత అంబులెన్స్‌ డ్రైవర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని  తెలిపారు. సమాచారం అందజేయాల్సిన టాస్క్‌ ఫోర్స్‌ కార్యాలయం ఫోన్‌ నెంబరు 0866-2575235 : ఏసీపీ -1 9440627089, ఏసీపీ -2 8333 99103 నెంబర్లకు ఫోన్‌చేసి సమాచారం అందించాలని కోరారు. 

Updated Date - 2021-05-13T06:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising