ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-07-21T14:17:53+05:30

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించైనా అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరాతి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవించైనా అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఇప్పటికే దాదాపు రు.10 వేల కోట్లు వెచ్చించి రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలని హితవుపలికారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ అన్నారు. 

Updated Date - 2021-07-21T14:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising