ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష

ABN, First Publish Date - 2021-06-17T17:59:31+05:30

విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ టెన్త్ పరీక్షల నిర్వహణపై  విద్యాశాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు టెన్త్ పరీక్షలకు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణకు ఇంటర్ బోర్డ్ నుండి ప్రతిపాదనలు చేసింది. 4 వేల సెంటర్లలో టెన్త్ పరీక్షల నిర్వహణ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్ 2లోగా 10వ పరీక్షా ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు నాడు-నేడు సమీక్షలో సీఎం జగన్  తుది నిర్ణయం తీసుకుంటారని విద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Updated Date - 2021-06-17T17:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising