ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మంకు నోటీసులు

ABN, First Publish Date - 2021-01-22T14:03:41+05:30

టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంకు పోలీసులు నోటీసులు అందజేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఇంటికి వచ్చిన తాడేపల్లి పోలీసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంకు పోలీసులు నోటీసులు అందజేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఇంటికి వచ్చిన తాడేపల్లి పోలీసులు.. సీఆర్‌పీసీ 41కింద బ్రహ్మంకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు జీవో 77పై సీఎం నివాసం ముట్టడికి టీఎన్‌ఎస్‌ఎఫ్ పిలుపునిచ్చింది. అయితే టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడిని తాను కాదని చెప్పినా వినకుండా పోలీసులు నోటీసులు అందజేశారు. కరోనా బారిన పడిన నాదెండ్ల బ్రహ్మం చికిత్స పొంది రెండు రోజుల క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. తాను డాక్టర్‌ను కలవాలని చెప్పినా వినకుండా తాడేపల్లి పోలీసులు ఇప్పటికీ బ్రహ్మం ఇంట్లోనే ఉన్నారు. పోలీసుల తీరుపట్ల టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-01-22T14:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising