ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి శిబిరంలో రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు

ABN, First Publish Date - 2021-10-15T19:42:37+05:30

అమరావతి శిబిరంలో రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారని రైతులు ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మందడం గ్రామం అమరావతి శిబిరంలో రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని రైతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అమరావతి ఉద్యమం 668 రోజు కొనసాగుతోందన్నారు. అమరావతిని, అమ్మవారిని వేరుచేయలేరని అన్నారు. అమ్మవారి గుడికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని, అమ్మవారే తమ శిబిరానికి వచ్చిందన్నారు. రైతులు నిర్వహించే మహా పాదయాత్రను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. న్యాయస్థానం నుంచి తిరుమల శ్రీవారి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి తీరుతామని రైతులు స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-15T19:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising